ఇంటి తాళం పగలగొట్టి చోరీ...

ఇంటి తాళం పగలగొట్టి చోరీ...

నగదు ఇతర వస్తువులు అపహరణ...

నిజామాబాద్: (లోకల్ గైడ్) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ జాకీర్ అనే 20 ఏళ్ళ యువకుడు కిసాన్ నగర్ లో కిరాయి తీసుకోని నివాసముంటున్నారు.. ఈ నెల 21 వ తేదీ రోజున తాళం వేసి తన సొంత ఇంటికి వెళ్ళాడు..గుర్తు తెలియని దుండగులు ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని చూసి తాళాలు పగలగొట్టి  బీరువాలో గల సుమారు లక్ష రూపాయల నగదును దొంగతనం చేసి ఎత్తుకెళ్లినారని పోలీసులకు ఫిర్యాదు చేశారు...కేసు నమోదు చేసుకొని  బాల్కొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు...

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు