ఇంటి తాళం పగలగొట్టి చోరీ...
By Ram Reddy
On
నగదు ఇతర వస్తువులు అపహరణ...
నిజామాబాద్: (లోకల్ గైడ్) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ జాకీర్ అనే 20 ఏళ్ళ యువకుడు కిసాన్ నగర్ లో కిరాయి తీసుకోని నివాసముంటున్నారు.. ఈ నెల 21 వ తేదీ రోజున తాళం వేసి తన సొంత ఇంటికి వెళ్ళాడు..గుర్తు తెలియని దుండగులు ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని చూసి తాళాలు పగలగొట్టి బీరువాలో గల సుమారు లక్ష రూపాయల నగదును దొంగతనం చేసి ఎత్తుకెళ్లినారని పోలీసులకు ఫిర్యాదు చేశారు...కేసు నమోదు చేసుకొని బాల్కొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు...
Tags:
About The Author
Latest News
24 Jun 2025 18:02:03
నేను సైతం.
-మన్నెంలో 'రాహుల్ రేలా' -అడవి బిడ్డలకు కొండంత అండ.
-గిరిజన ప్రగతికి కీలక అడుగులు.
-పదునైన ప్రణాళికలతో ఫలితాలు.
-ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...