వాహనాలు నడిపిన 20 మంది మైనర్ పిల్లలు...
సామాజిక సేవ చేయాలని తీర్పునిచ్చిన జువైనల్ న్యాయమూర్తి...
By Ram Reddy
On
మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో వాహనాలు నడిపిన 20 మంది మైనర్లను ట్రాఫిక్ పోలీసులు పట్టు కొని జువైనల్ న్యాయమూర్తి ఎదుట బుధవారం హాజరుపరిచారు. న్యాయ మూర్తి వారికి కమ్యూనిటీ సోషల్ సర్వీస్ కింద 5 రోజులు నాగారంలోని బాలుర పరిశీలన కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై మైనర్లకు వాహనం ఇస్తే వారికి జైలు శిక్షలు ఉంటాయని తెలిపారు.
Tags:
About The Author

Latest News
16 Jul 2025 21:08:27
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్డాక్టర్ మంతెన రవికుమార్ ను తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో...