త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
By Ram Reddy
On
కొత్తగూడెం :లక్ష్మీదేవిపల్లిలో గల త్రివేణి పాఠశాలల ప్రాంగణంలో త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, గౌరవ సలహాదారుడు గొల్లపూడి ప్రకాశరావు పాల్గొన్నారు. గడిచిన 31వ సంవత్సరాలలో సాధించిన విజయ పరంపర పుస్తక ఆవిష్కరణ నలుగురు డైరెక్టర్ల సమక్షంలో జరిగినది. వీరేంద్ర మాట్లాడుతూ ఈ విజయాత్రను మున్ముందుకు సాగించి అత్యున్నత ఫలితాలతో శిఖరాగ్రాలను అధిరోహించాలని త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డా,,గొల్లపూడి వీరేంద్రచౌదరి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో త్రివేణి-కృష్ణవేణి డైరెక్టర్ జి. జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, వై.వెంకటేశ్వరావు, సి.ఆర్.ఓ. కాట్రగడ్డ మురళీ కృష్ణ, చీకటి అప్పారావు, ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ సింగ్, రామ్మూర్తి మరియు వైస్ ప్రిన్సిపాల్స్ సౌజన్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
25 Jun 2025 17:14:26
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో ఆకట్టుకున్న టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా ఏడో స్థానానికి...