త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కొత్తగూడెం :లక్ష్మీదేవిపల్లిలో గల త్రివేణి పాఠశాలల ప్రాంగణంలో త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, గౌరవ సలహాదారుడు గొల్లపూడి ప్రకాశరావు  పాల్గొన్నారు. గడిచిన 31వ సంవత్సరాలలో సాధించిన విజయ పరంపర పుస్తక ఆవిష్కరణ నలుగురు డైరెక్టర్ల సమక్షంలో జరిగినది. వీరేంద్ర  మాట్లాడుతూ ఈ విజయాత్రను మున్ముందుకు సాగించి అత్యున్నత ఫలితాలతో శిఖరాగ్రాలను అధిరోహించాలని త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డా,,గొల్లపూడి వీరేంద్రచౌదరి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో త్రివేణి-కృష్ణవేణి డైరెక్టర్ జి. జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, వై.వెంకటేశ్వరావు, సి.ఆర్.ఓ. కాట్రగడ్డ మురళీ కృష్ణ, చీకటి అప్పారావు, ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ సింగ్, రామ్మూర్తి మరియు వైస్ ప్రిన్సిపాల్స్ సౌజన్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా? అఖిల్ ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్టేనా?
లోక‌ల్ గైడ్ టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘లెనిన్’ ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో...
ఇంగ్లండ్ చేతిలో ఓటమి: టీమ్‌ఇండియా బౌలింగ్ విఫలం, డకెట్‌ అద్భుత శతకం
థైరాయిడ్ స‌మ‌స్య ఉందా..?
ఈ ఆకులు మూడింటిని న‌మిలి తింటే ఎలాంటి రోగం ఉండ‌దు..!
ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్