నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి....

నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి....

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన రెండు రోజుల పాటు అక్కడ пребసించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై వారి తో చర్చించనున్నారని చెబుతున్నారు.అదే సమయంలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో పాటు పలువురు అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశముందని సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలను ఆకర్షించడానికి ఈ సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు తెలిసింది.

Tags:

About The Author

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ