ఒక్కో మృతిని కుటుంబా నికి 20 లక్షల పరిహారం

కంపెనీ జి ఎం.మూర్తి

Published On
ఒక్కో మృతిని కుటుంబా నికి 20 లక్షల పరిహారం

నారాయణపేట ఆగస్టు 5:

రాష్ట్ర సరిహద్దులోని కడే చూరు సీల్ ల్యాబ్ రీటారీస్ కంపెనీలో గ్యాస్ లీక్ ప్రమా దంలో మృతి చెందిన ముగ్గురు కార్మికుల కుటుం బాలను ఆదుకుంటామని ఒక్కొక్కరికి 20 లక్షల పరి హారం కంపెనీ తరపున అందజేస్తామని కంపెనీ జి ఎం మూర్తి స్పష్టం చేశారు. వివిధ పార్టీలు,సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందో ళన నేపధ్యంలో రాయచూ రు జిల్లా ఎస్పీఎస్పీ  పృద్వి క్ శంకర్, కంపెనీ జి ఎం మూర్తితో చర్చలు జరిపా రు.ఈ చర్చలో కాడేచుర్ గ్రామ పెద్ద సిద్ద న్ గౌడ, అలంపల్లి మాజీ సర్పంచ్ రామకృష్ణ దని, అనంపల్లి గ్రామ పెద్దలు, జై కర్ణాటక సంఘము ప్రతినిధులు వీరేష్ సజ్జన్ ,బి ఆర్ ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి, మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప  పాల్గొని బాధితకుటుంబాలకు  న్యాయం చెయ్యాలని  ఎస్పీ, సీల్ కంపెనీ జి ఎం తో కోటి రూపాయలు డిమాండ్ చెయ్యగా 20 లక్షలు ఇస్తామని ఒప్పు కున్నారు.అలాగే ఈ ఎస్ ఐ ఇన్సూరెన్స్ అమౌం ట్ ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ అందజేస్తామని తెలిపారు,
ఫోటో రైట్ అప్:3.చర్చల్లో పాల్గొన్న నాయకులు
_____________________

Tags:

About The Author

Latest News