- District News
- సి ఐ ఎల్ ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రి
సి ఐ ఎల్ ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రి
శరణాప్రకాష్ పాటిల్
Published On
By Ram Reddy
నారాయణపేట ఆగస్టు 5:
డాక్టర్ శరణ ప్రకాష్ పాటిల్,
స్థానిక ఎమ్మెల్యే కందుకూరి శాసన్ గౌడ బుధవారం
సీల్ కంపెనీ ని సందర్శించా రు, యువకులు చనిపోవ డంతో విచారం వ్యక్తం చేశారు, ఈ సంఘటన జరగడం దురదృష్ట కరమని అన్నారు, బాధితులకు న్యాయం చేస్తామని ,కంపెనీ పై కఠిన చర్యలు తీసుకుం టామని కంపెనీ ని సిజ్ చేస్తామని తెలిపారు.మంత్రి,ఎమ్మెల్యేలను కలిసి బి ఆర్ ఎస్ నాయకుడు శివరాజ్ పాటిల్ బాధితులకు సరైన న్యాయం చేసి ఆకుటుంబాలను ఆదుకోవాలని,చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఫోటో రైట్ అప్:10.కర్ణాటక మంత్రిని కోరిన శివరాజ్ పాటిల్
__________________
Tags:
About The Author
Related Posts
Latest News
05 Aug 2026 18:25:34
నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 05:
నిజామాబాదు జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పత్రి ప్రాంగణంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యం...
