ఎంపీ అరుణ ను సన్మా నించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్

Published On
ఎంపీ అరుణ ను సన్మా నించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్


నారాయణపేట ఆగస్టు 23:

పాలమూరు ఎంపీ డి కే అరుణ ను బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ శనివారం న్యూ ఢిల్లీలో జరి గిన జాతీయ పదాదికారుల సమావేశంలోసన్మానించారు.న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్అధ్యక్షతన జరిగిన నూతన జాతీయ పదాధి కారుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు.ఈ సమావేశానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాతీ య ఆఫీస్ బేరర్లు, తదిత రులు పాల్గొన్నారు.పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన సీనియర్ నాయ కులను ఈ సందర్భంగా సన్మానించిన బీజేపీ జాతీ య అధ్యక్షులు నితిన్ నబీన్ కొత్తగా నియామక మైన బృందానికి శుభాకాం క్షలు తెలిపారు.ఈ సంద ర్భంగా ఎంపీ డీకే అరుణను బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సన్మానిం చారు.ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ పై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
ఫోటో రైట్ అప్:6.ఎంపీ అరుణ ను సన్మానించిన నితిన్ నబీన్

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం