మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం

 ములుగు జిల్లా సర్పంచుల పోరం కన్వీనర్  కుమార్ గౌడ్ 

Published On
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం

 



 ములుగు జిల్లా( లోకల్ గైడ్)
 ములుగు జిల్లా మరియు 
ములుగు మండల పరిధిలోని ప్రతి గ్రామ సర్పంచ్ లా కు తెలియజేయునది ఏమనగా,
ఈరోజు నుండి మూడు రోజుల పాటు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. పంప్‌హౌస్‌లో సాంకేతిక సమస్యలు మరియు మోటార్లు పాడవడం వల్ల ఈ అంతరాయం ఏర్పడుతున్నది.
కావున ప్రతి గ్రామంలో ప్రజలకు తాగునీరు మరియు ఇతర అవసరాల నిమిత్తం గ్రామంలోని వాటర్ ట్యాంకులు, నీటి ట్యాంకర్లు మరియు ట్రాక్టర్లద్వారా నీటిని అందుబాటులో ఉంచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుచున్నాము.
ఈ మూడు రోజుల పాటు ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సహకరించి సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ములుగు జిల్లా సర్పంచుల ఫోరం కన్వీనర్

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం