పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం

Published On
పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం

 

చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :  

కేశవపురం గ్రామపంచాయతీలో ఎం.పీ.డబ్ల్యూ.గా సేవలందిస్తూ గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్న సిబ్బందిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బందికి గౌరవంగా సైకిళ్లను బహూకరించి, శాలువాలతో సత్కరించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధి, పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాల్లో సిబ్బంది మరింత చురుగ్గా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేశవపురం సర్పంచ్  కాపుల శారద, ఉపసర్పంచ్ కునారపు సతీష్, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._ _షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
  ములుగు జిల్లా ఏటూరు నాగారం లోకల్ గైడ్  _ఏటూరునాగారం మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్‌ ఐటీఐ వెనుక నివాసం ఉంటున్న ఇర్పా సుజాత–నరేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు 
పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం