అత్యవసర వైద్యం కోసం ఎల్ఓసి మంజూరు  చేయించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

లబ్ధిదారునికి అందించిన బీఆర్ఎస్ నాయకులు

Published On
అత్యవసర వైద్యం కోసం ఎల్ఓసి మంజూరు  చేయించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

( లోకల్ గైడ్ షాద్ నగర్)

 షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని మొగలిగిద్ద గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని వైద్య సహాయం కొరగా  స్పందించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెరుగైన వైద్యం కొరకు 75 వేల విలువగల ఎల్ఓసి ని మంజూరు చేయించారు.ఈ సందర్భంగా మంజూరైన ఎల్ ఓ సి ని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కార్యాలయంలో షాద్ నగర్ పట్టణ కౌన్సిలర్ గౌస్ జానీ,మొగిలిగిద్ద మాజీ  ఎంపిటిసి రాధాకృష్ణ,బీఆర్ఎస్ యువ నాయకులు హనుమారి రాజు,బాబా,యండి సమీర్,సుఫాన్  తదితరులు లబ్ధిదారునికి అందజేశారు.

Tags:

About The Author

Latest News

8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ: 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
      ఖమ్మం ప్రతినిధి, జూన్ 10:లోకల్ గైడ్ : ఖమ్మం ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్ డాక్టర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు వారు చెప్పిన వివరాల
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
రైతులు  విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి
మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
సిద్దిపేట కమిషనరేట్‌లో పదోన్నతి పొందిన పోలీసు అధికారులకు సీపీ అభినందనలు
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సింగరేణి కార్మికుడు...
మదారి లక్ష్మి దశదిన కర్మల్లో పాల్గొన్న బడే నాగజ్యోతి