- District News
- నేడు పేటలో బిజెపి తీరంగా యాత్ర
నేడు పేటలో బిజెపి తీరంగా యాత్ర
జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శ్యామ్
Published On
By Ram Reddy
నారాయణపేట ఆగస్టు 13:
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్ పాండు రెడ్డి,సంగారెడ్డి ఇంఛార్జ్ పగడకుల శ్రీనివాసులు సీనియర్ నాయకులు కొండయ్య, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్య క్షుడురఘురామయ్యా,జిల్లా సీనియర్ నాయకుడు భాస్కర్ జిల్లా మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు,తిరంగా యాత్రలో అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటా లని కోరారు.
ఫోటో రైట్ అప్:7.లక్ష్మి శ్యామ్
_____________________
Tags:
About The Author
Related Posts
Latest News
27 Aug 2026 21:29:06
స్వామి వివేకానంద స్కూల్లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
