సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

Published On
సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 


నారాయణపేట సెప్టెంబర్ 6:

అనారోగ్యంతో చికిత్స పొందిన నారాయణపేట జిల్లా కేంద్రం దూల్ పేటకు చెందిన దట్టురావుకు ఆదివారం హైద్రాబాద్ లోని తన కార్యాలయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి 60 వేల రూపాయల సి ఎన్ రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు నామా జీ మాట్లాడుతు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కావడానికి సహకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు.
ఫోటో రైట్ అప్:10.చెక్కు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 
______________________

Tags:

About The Author

Latest News