- District News
- యువకుడు ఆత్మహత్య..
యువకుడు ఆత్మహత్య..
Published On
By Ram Reddy
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాశిరెడ్డి పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు
ముంజం ప్రవీణ్(29) టైల్స్ పని చేస్తు జీవిస్తున్నాడు.గురువారం మధ్యాహ్నం వేళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.సమాచారం అందుకున్న తాళ్ల గురిజాల ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Tags:
About The Author
Related Posts
Latest News
20 Aug 2026 12:29:38
రాజేంద్ర నగర్ 19 ఆగస్టు ( లోకల్ గైడ్ ) పోగొట్టుకున్న కున్న 25 మొబైల్ ఫోన్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ సహాయంతో
