కృష్ణవేణి ఉపాధ్యాయురాలుకు బెస్ట్ టీచర్ అవార్డు

Published On
కృష్ణవేణి ఉపాధ్యాయురాలుకు బెస్ట్ టీచర్ అవార్డు



 లోకల్ గైడ్ సెప్టెంబర్ 5 

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల బాలికల కళాశాల బోటనీ లెక్చరర్ గా పనిచేస్తున్న కృష్ణవేణి మేడమ్ కు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. గత సంవత్సరం కళాశాలలో ఇంటర్మీడియట్ 100 రిజల్ట్ సాధించి, మరియు  పలువురు విద్యార్థులకు ఎంసెట్ , నీట్ ,వచ్చేలా కృషి చేసి విద్య మరియు సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు గాను ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆర్ సి ఓ లక్ష్మీనారాయణ నాయక్ మరియు ప్రిన్సిపల్ నాగేంద్రమ్మ వైస్ ప్రిన్సిపాల్ చేతుల మీదుగా
​ జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకల్లో,  ఈ ప్రతిష్టాత్మక అవార్డును కృష్ణవేణికి అందజేశారు.  ఈ అవార్డు రావడం పట్ల కళాశాల  సిబ్బంది, మార్గదర్శి బీఈడీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమ్మగాని అరుణ్ కుమార్ విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
​విధి నిర్వహణలో నిబద్ధత చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు పలువురు ప్రజా ప్రతినిధులు అభినందనలు మరియు శుభాకాంక్షలు! తెలిపారు.

Tags:

About The Author

Latest News

_షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._ _షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం..._
  ములుగు జిల్లా ఏటూరు నాగారం లోకల్ గైడ్  _ఏటూరునాగారం మండల కేంద్రంలోని క్రాస్‌రోడ్‌ ఐటీఐ వెనుక నివాసం ఉంటున్న ఇర్పా సుజాత–నరేష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్
ఉప సర్పంచ్  ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం 
జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రి పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 81వ బెటాలియన్ ఆధ్వర్యంలో అన్నదానం
చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
గణనాథుని సన్నిధిలో గుడిపూడి తిరుమల రావు 
పంచాయతీ సిబ్బందికి సైకిళ్లు బహూకరించి ఘన సన్మానం