- District News
- దివంగత నేతకు కాంగ్రెస్ నాయకుల నివాళి
దివంగత నేతకు కాంగ్రెస్ నాయకుల నివాళి
Published On
By Ram Reddy
నారాయణపేట ఆగస్టు 15:
దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహాల కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి , పిసిసి మెంబెర్ చిట్టెం అభిజయ్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ సదా శివారెడ్డి పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్,:13.నివాళి అర్పించిన నాయకులు
Tags:
About The Author
Related Posts
Latest News
29 Aug 2026 11:02:31
ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్లోని బండ్లగూడ జగీర్కు చెందిన 49 ఏళ్ల సర్జన్ను ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
