- District News
- మార్కండేయ కాలనీలో విద్యుత్ వోల్టేజ్ సమస్య
మార్కండేయ కాలనీలో విద్యుత్ వోల్టేజ్ సమస్య
Published On
By Ram Reddy
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 10( లోకల్ గైడ్)
సుల్తానాబాద్,మున్సిపాలిటీ 8 వ వార్డులో గల మార్కండేయ కాలనీలో లో వోల్టేజ్ సమస్య ఉన్నందున స్థా
నిక కౌన్సిలర్ చింతల రాజు ఈ సమస్యను 15 రోజుల క్రితం వార్డులో కరెంటు ఏఈ తో తిరిగి ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు ఏడిఈ, ఏఈ తో మాట్లాడి కరెంటు ట్రాన్స్ఫారం వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. వెంటనే పనులు ప్రారంభించిన అధికారులు ఇట్టి ట్రాన్స్ఫారం నిర్మాణం పూర్తి చేసి వార్డు ప్రజల సమక్షంలో100 కేవ్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ చింతల రాజు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేపట్టిన 200 యూనిట్లు ఉచిత కరెంటును వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు, అడగగానే విద్యుత్ ట్రాన్స్ఫారమును మంజూరు చేయించిన ఎమ్మెల్యే విజయ రమణ రావు కి వార్డ్ ప్రజలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఏడిఈ రామస్వామి , ఏఈ కిషోర్, ఫోర్ మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది గంగరాజు, ప్రకాష్,ఇదయ్య వార్డు పెద్ద మనుషులు భీమయ్య, చింతల ధర్మయ్య, దున్నపోతుల పద్మ, రమేష్, జంపయ్య వార్డు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు.Tags:
About The Author
Related Posts
Latest News
10 Sep 2026 17:58:11
గోదాముల స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలి*
వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సన్నాహకాలపై అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
