నవ శకం ఆధ్వర్యంలో నీట్, లో సీటు సాధించిన ,కూరపాటి తేజ కు సన్మాన

Published On
నవ శకం ఆధ్వర్యంలో నీట్, లో సీటు సాధించిన ,కూరపాటి తేజ కు సన్మాన

ఎర్రుపాలెం ఆగస్టు 13: లోకల్ గైడ్:
ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన కూరపాటి రమేష్ మాదిగ , రత్న,కుమారిల కుమార్తె కూరపాటి తేజ ఎన్ఐటి మెకానికల్ ఇంజనీరింగ్, శ్రీనగర్లో ,సీటు సాధించిన సందర్భంగా ఈరోజు వారి స్వగృహంలో నవ శకం, ఘనంగా, సన్మాన నీచటం జరిగింది , ఈ యొక్క కార్యక్రమంలో నవ శకం ఫౌండర్ మేకల రమేష్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కూరపాటి ప్రభాకర్, మాదిగ, గట్టి గుండె వెంకట్ మాదిగ, రామారావు మాదిగ, కిషోర్ మాదిగ, గ్రామ ఉపసర్పంచ్ కూరపాటి రమేష్, గట్టిగుండ కిషోర్,జిపిఓ రమేష్, పంచాయతీ సెక్రెటరీ, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కూరపాటి నాగేశ్వరావు, కూరపాటి రామారావు, తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
బెల్లంపల్లిలో ఘనంగా మీలాద్ ఉన్ నబీ వేడుకలు..
చెట్లే మానవాళికి జీవనాధారం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
గదేపాడులో ఓటర్ల జాబితాపై గ్రామసభ
విద్య, వైద్య రంగాలకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత... రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
పేటలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం