- District News
- Khammam
- జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్-పీజీ 2026 పరీక్ష.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్-పీజీ 2026 పరీక్ష.. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
Published On
By Ram Reddy
ఖమ్మం, ఆగస్టు- 30: లోకల్ గైడ్:
ఖమ్మం జిల్లాలో నీట్-పీజీ 2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా, సజావుగా ముగిసినట్లు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాలకు
668 విద్యార్థులను కేటాయించగా, 642 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 26 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
అదనపు కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి బాబు, అధికారులు వున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Sep 2026 17:21:30
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా గురువారం చర్ల మండల
