ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక కార్యక్రమం నిర్వహించిన......రాష్ట్ర కాంగ్రెస్

నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార,ఆగస్టు సత్తుపల్లి పట్టణం - మెయిన్ రోడ

Published On
ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక కార్యక్రమం నిర్వహించిన......రాష్ట్ర కాంగ్రెస్

 
సత్తుపల్లి,ఆగస్టు,20: లోకల్ గైడ్:

మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గారి జయంతి సందర్బంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన.....రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ గారు...       అనంతరం సత్తుపల్లి MLA గారి క్యాంప్ కార్యాలయం లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు తో కలిసి కేక్ కట్ చెయ్యటం జరిగింది...                 ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, nsui అధ్యక్షులు సందీప్ గౌడ్, ప్రజలు పాల్గొన్నారు...

Tags:

About The Author

Latest News

_పోలీస్ శాఖలో దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను పకడ్బందీగా అమలు చేయాలి _పోలీస్ శాఖలో దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను పకడ్బందీగా అమలు చేయాలి
_4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.. ప్రతి పోలీస్ స్టేషన్‌లో అవగాహన బోర్డులు, ర్యాంపులు ఏర్పాటు చేయాలి _దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నెలకు ఒకసారి సమావేశం...
మాజీ ఎమ్మెల్యే  రెడ్యా నాయక్ జన్మదిన
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ కి సిపిఐ సన్మానం.
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీతో, పారదర్శకంగా పూర్తి చేయాలి... జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్* *ఎస్ఐఆర్ లో భాగంగా నోటీసుల జారీ, ధ్రువపత్రాల పరిశీలన వరకు పక్కాగా చర్యలు చేపట్టాలి.
ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక కార్యక్రమం నిర్వహించిన......రాష్ట్ర కాంగ్రెస్
ప్రజల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ లక్ష్యం
ప్రజల వద్దకే ఆమనగల్లు మున్సిపాలిటీ