ఎంపీ అరుణ ను కలిసిన మైనార్టీ మోచ్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహబూబ్ అలీ

Published On
ఎంపీ అరుణ ను కలిసిన మైనార్టీ మోచ్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహబూబ్ అలీ

నారాయణపేట ఆగస్టు 8:

రాష్ట్ర మైనార్టీ మోచ్చ ఉపాధ్యక్షుడు మహబూబ్ అలీ శనివారం హైదరాబాద్ లో పాలమూరు ఎంపీ డి కే అరుణ ను మర్యాదపూ ర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి రావడానికి సహకరించి నందుకు ఎంపీ కి కృతఙ్ఞతలు తెలిపారు.తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా బిజెపి మైనార్టీ మోచ్చ ను పటిష్టం చేస్తానని రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే.రతంగ్ పాండురెడ్డి, పగుడాకుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:8.ఎంపీని కలిసిన మహబూబ్ అలీ 
_____________________

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...