- District News
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకాన్ని
Published On
By Ram Reddy
సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకాన్ని నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారు ఆగస్టు (15) నుండి పెన్షన్లు ఇచ్చేందుకుగాను 8th వార్డులో అర్హులైనవారి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి ఫార్మ్స్ నింప్పుతున్న మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ చింతల రాజు మున్సిపల్ సిబ్బంది.
నోట్: పెన్షన్ కు అర్హులు ఎవరెవరు అంటే వితంతులు,ఒంటరి మహిళలు , వికలాంగులు పుట్టుకతో అంగవైకల్యం కలిగినవారు, గీతా కార్మికులు, నేత కార్మికులు మాత్రమే అర్హులు. వృద్దులకు మాత్రం తర్వాత ఇవ్వబడును దయచేసి ప్రజలు గమనించగలరు.
Tags:
About The Author
Related Posts
Latest News
22 Aug 2026 21:30:17
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
