తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా

ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకాన్ని 

Published On
తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా

 

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 09 (లోకల్ గైడ్) 
సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకాన్ని నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారు ఆగస్టు (15) నుండి పెన్షన్లు ఇచ్చేందుకుగాను 8th వార్డులో అర్హులైనవారి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి ఫార్మ్స్ నింప్పుతున్న మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్  చింతల రాజు మున్సిపల్ సిబ్బంది.
నోట్: పెన్షన్ కు అర్హులు ఎవరెవరు అంటే వితంతులు,ఒంటరి మహిళలు , వికలాంగులు పుట్టుకతో అంగవైకల్యం కలిగినవారు, గీతా కార్మికులు, నేత కార్మికులు మాత్రమే అర్హులు. వృద్దులకు మాత్రం తర్వాత ఇవ్వబడును దయచేసి ప్రజలు గమనించగలరు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...