హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 

కూడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్...వెల్లడి

ప్రిన్సిపల్ రూపరెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ అదాలత్ డి ఈ ఓ.ఆఫీసు నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ 
Published On
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 

 

 

 

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు22
(లోకల్ గైడ్ న్యూస్)

పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, టీచర్స్ రూపారెడ్డి మరణంకాదు....విద్యావ్యవస్థకు  హెచ్చరిక అని నినాదాలు,కూడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ 
ప్రిన్సిపాల్ రూపరెడ్డి ఫ్యామిలీకి సంఘీభావం తెలపడానికి నిరసన ర్యాలీ చేపట్టాం అన్నారు. టీచర్స్ కు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, 
తల్లితండ్రుల తర్వాత గురువులనే దైవం లాగా భావిస్తాం. దైవంలాంటి గురువులకే రక్షణ లేకపోతే ఎలా.? 
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక రోజు స్పందించడం వదిలేయడం కాకుండా కఠిన చర్యలు ఉండాలి. 
రాబోయే రోజులలో ఏ టీచర్ కు రూపారెడ్డి పరిస్థితి రావద్దంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలి.ప్రైవేట్ పాఠశాలలను కాపాడేందుకు ప్రత్యేక యాక్ట్ ను ప్రభుత్వం తీసుకురావాలి.ప్రైవేట్ స్కూల్స్ తో సహా టీచర్స్ పై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ ఉండేలా చూడాలని తెలియజేశారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...