కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 

సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య 

Published On
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 

 

 రాజేంద్రనగర్, (లోకల్ గైడ్):
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పాలమాకుల జంగయ్య అన్నారు
 మంగళవారం సిపిఐ రంగారెడ్డి జిల్లా ప్రజా చైతన్య యాత్ర రాజేంద్రనగర్  మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డి  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రాజేంద్రనగర్ చౌరస్తా అంబేద్కర్ కూడలిలో  జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ
ప్రజా చైతన్య బస్సు యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్ర చారి సిపిఐ తెలంగాణ రాష్ట్ర  కంట్రోల్ కమిషన్ సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు పానుగంటి పర్వతాలు బుద్ధుల జంగయ్య టి రామకృష్ణ ఏం ప్రభు లింగం  శ్రీదేవి దత్తు నాయక్ విద్యార్థి నాయకులు గార క్రాంతి ఎస్. వంశి వర్ధన్ రెడ్డి సుధాకర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ఏ రియాజ్ శేరిలింగంపల్లి  నియోజకవర్గం కార్యదర్శి చందు యాదవ్ బాలాపూర్ మండల కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు జే ఆనంద్ గౌడ్ భారత జాతీయ మహిళా సమైక్య  ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కన్యగారి లక్ష్మి  రాజేంద్రనగర్ మండల సహాయ కార్యదర్శి జె విజయనంద్ గౌడ్  కార్యాలయం కార్యదర్శి జి సత్యం మహిళా సమాఖ్య మండల అధ్యక్షులు మునేశ్వరి మండల శాఖ కార్యదర్శి జె సదానంద గౌడ్  సి హెచ్ నర్సిరెడ్డి  పాండు కృష్ణ శ్రీరాములు కె వాణి ఏ ఐ టి యూ సి మండల అధ్యక్షులు ఎండి సలీం భవన నిర్మాణ నాయకులు శ్రీనివాస్ జంగయ్య కె నాగార్జున చారి మండల కార్యవర్గ సభ్యులు మౌనిక జ్యోతి బుజ్జి పద్మ శాలిని కైలాసమ్మ జిల్లాని గంగారం యువజన నాయకులు రాణి ప్రభాకర్ ప్రజానాట్యమండలి కళాకారులు  తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...