- District News
- ఘనంగా జల మహోత్సవం మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది
ఘనంగా జల మహోత్సవం మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది
మిషన్ భగీరథ ఏఈ అభిషేక్
మోమిన్ పేట్, లోకల్ గైడ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది అని మిషన్ భగీరథ ఏఈ అభిషేక్ అన్నారు. జల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారంమండల పరిధిలోనిదుర్గం చెరువు గ్రామంలో గ్రామ సర్పంచ్ లావణ్య మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా జలం మహోత్సవం నిర్వహించారు. మిషన్ భగీరథ త్రాగునీటి ట్యాంకు దగ్గర కొబ్బరికాయ కొట్టి జల మహోత్సవం ప్రారంభించారు ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఏఈ అభిషేక్ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు చాలా శ్రేష్టమైనది అని ప్రజలందరూ త్రాగునీరుగా మిషన్ భగీరథ నీరు ఉపయోగించాలని అన్నారు బావి నీరు బోర్ నీరు ఫిల్టర్ నీళ్లకు తేడా ఎలా ఉంటాయ.న్ని ఆడి గి తెలుసుకొని వివరించారు మిషన్ భగీరథ నీరు గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు మిషన్ భగీరథ నీళ్లు చాలా శ్రేష్టమైనవి అన్న రు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య మోహన్ ఉపసర్పంచ్ సరియాబి వార్డ్ సభ్యులు గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మి మిషన్ భగీరథ సిబ్బంది మోహన్ గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది
