- District News
- Ranga Reddy
- రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి
బిఆర్ఎస్ నాయకులు ఆరోపణ
Published On
By Ram Reddy
గండిపేట్, సెప్టెంబర్ 11 లోకల్ గైడ్:
కనీస రోడ్ల మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం నార్సింగి సర్కిల్ మణికొండ జాగిర్ శ్రీ లక్ష్మీ నగర్ ప్రాంతంలో టీం ఫోర్ సంస్థ ల భవనా నిర్మాణాల నిర్మిస్తున్న నేపథ్యంలో పెద్ద పెద్ద భారీ వాహనాలతో రోడ్లన్నీ అధ్వానంగా మారి గుంతలు గుంతలు ఏర్పడడంతో వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని నాయకులు సూచించారు. సంబంధిత అధికారులు సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచి ంచారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందే లక్ష్మణరావు, సంగం శ్రీకాంత్, సుమనళిని , తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
11 Sep 2026 18:18:44
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.
జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
