పాము కాటుకు గురై మహిళా  మృతి..

వ్యవసాయ పొలంలో పశువులకు నీళ్లు తాగిస్తున్న సందర్భంలో  పాము కాటుకు గురి

ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి..
Published On
పాము కాటుకు గురై మహిళా  మృతి..

లోకల్ గైడ్ న్యూస్ 04 కొందుర్గ్


కొందుర్గ్ మండలంలోని మహాదేవపూర్ గ్రామానికి చెందిన  లంకాల వనజ  భర్త  వెంకటరెడ్డి  35 సంవత్స్రాల వయస్సు గల మహిళా మధ్యాహ్నం ఒంటి గంట  సమయంలో తన వ్యవసాయ పొలంలో పశువులకు నీళ్లు త్రాగించే సమయంలో ఆమె కాలుకు చిన్న చీమల చుట్టుకుమందని అనుకున్న ఆమె కొంచెం హేమరపాటు వల్ల కొంత సమయం లోని మత్తులా  రావటంతో తన భర్తకు పోనే ద్వారా  సమచారం అందించింది అతను అక్కడకి  వచ్చి చూసే సరికి స్పృహ  తప్పి పడిపోయిన వనజ కొంత సమయంలోనే మృత్యువాత పడింది..ఆమె మరణం చాలా బాధాకరం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

అదే గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం వ్యవసాయ  కూలీ పనులు చేస్తూ ఉండగా పాము కాటుకు గురై చింతల పల్లి జంగమ్మ అనే మహిళా మరణించటం జరిగింది..

Tags:

About The Author

Latest News

పాము కాటుకు గురై మహిళా  మృతి.. పాము కాటుకు గురై మహిళా  మృతి..
ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలోనే మృతి..
హైదరాబాద్‌ కాటేదాన్‌ పరిధిలో హెచ్-ఫాస్ట్  అధికారులు అత్యంత ప్రమాదకరమైన రీతిలో నకిలీ, కల్తీ
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు
ఊపిరితిత్తుల వ్యాధులకు శస్త్రచికిత్స అవసరం లేదు అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీతో కోత లేకుండానే చికిత్స
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. బీసీ హాస్టల్‌కు సర్పంచ్ టోనీ చేయూత
వాజేడు అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించిన - ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి