- District News
- సర్దార్ మియాను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .
సర్దార్ మియాను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .
Published On
By Ram Reddy
కల్వరాల గ్రామానికి చెందిన సర్దార్ మియా ఇటీవల సర్జరీ చేయించుకున్న విషయం తెలుసుకున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం పెబ్బేరు పట్టణంలో ని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా సర్దార్ మియా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు తీసుకోవాలని ఆయన సూచించారు. వారు త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, విశ్వరూపం, రాజశేఖర్, సాయినాధ్ ,ఎల్లారెడ్డి ,వడ్డె రమేష్, సాయిరెడ్డి, సంబురాము, వేణు మూర్తి ,అఖిల్ కుటుంబ సభ్యులు ఉన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Aug 2026 20:59:43
బెజ్జంకి ఆగస్ట్ 10(లోకల్ గైడ్):
బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్...
