- District News
- ఉమ్రా యాత్రికుల కు ఘన సన్మానం.
ఉమ్రా యాత్రికుల కు ఘన సన్మానం.
Published On
By Ram Reddy
వనపర్తి పట్టణం నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లు చున్న
అయ్యూబ్ కాల్ది, ఉజైర్ కాల్ది, ఉమర్ కాల్ది లను ఆదివారం అయూబ్ నివాస గృహాం లోగులాం ఖాదర్ ఖాన్, ఎం.ఏ రహీం, సయ్యద్ అక్తర్, అనీస్, ఆరిఫ్, అజీమ్ లు శా లువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఉమ్రా యాత్రకు వెళ్లుచున్న మిత్ర ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో విజయవంతంగా ముగించుకొని రావాలని వారు ఆకాంక్షించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
06 Sep 2026 11:30:34
సర్వే పల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళులు అర్పించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం.
