- District News
- ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్
Published On
By Ram Reddy
ప్రజల సంక్షేమం కోసం చేపట్టే ప్రతి అడుగుకు
విఘ్నేశ్వరుని ఆశీస్సులు తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు జాలిగం రాకేష్ ఖైరతాబాద్ శ్రీ మహాగణపతిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ప్రజల సంక్షేమం, సమాజ శ్రేయస్సు కోసం చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Sep 2026 12:28:16
---------------------------------------పెద్దపల్లి, సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
