- District News
- Khammam
- భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం...
భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం...
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
Published On
By Ram Reddy
రీ సర్వేలో రైతుల అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాతే తుది హక్కుల నమోదు
వ్యవసాయ భూములకు వెళ్లే దారులను పరిరక్షించాలి.. దారులకు పట్టాలు ఇవ్వొద్దు
చెరువులను పరిరక్షించి అవసరమైన హద్దులు, రక్షణ చర్యలు చేపట్టాలి
రీ సర్వే అనంతరం 30 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ.. ఆ తర్వాత ఆధార్ తరహాలో భూధార్ కార్డులు
వచ్చే ఏడాదిన్నరలో వ్యవసాయ భూములు, ఆబాది ఆస్తుల రీ సర్వే పూర్తి
అక్రమంగా 22ఏ భూముల క్రమబద్ధీకరణకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలో భూ సమస్యలు లేని పరిస్థితి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం
నారాయణపురంలో రైతులతో ముఖా ముఖి, ప్రత్యేక అవగాహన సదస్సులో ప…
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
