- District News
- సోమవారం ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు
సోమవారం ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు
Published On
By Ram Reddy
జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) ఆగస్టు 31
జిల్లాలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఓక ప్రకటనలో తెలిపారు.
కావున ప్రజలు ముందస్తు సమాచారాన్ని గమనించి సోమవారం ప్రజావాణి కోసం జిల్లా కలెక్టరేట్కు రావద్దని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుగానే ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Sep 2026 17:21:30
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా గురువారం చర్ల మండల
