ఆలయ పాలకవర్గ సభ్యులు నిజాయితీగా పని చేయాలి.

భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి.

మీరు నిజాయితీగా పని చేయండి మీ సమస్యలు నేను పరిష్కరిస్తా. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .
Published On
ఆలయ పాలకవర్గ సభ్యులు నిజాయితీగా పని చేయాలి.

 

 

 

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .  లోకల్ గైడ్.


చౌటుప్పల్ పట్టణంలోని గాంధీ పార్క్  శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొని చైర్మన్, ధర్మ కర్తలను  మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అభినందించారు. ఆలయానికి వచ్చిన  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి
ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు
పూర్ణకుంభం వేదమంత్రాలతో స్వాగతం పలికారు
దేవుడి విషయంలో నిజాయితీగా పని చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు.. మీరు నిజాయితీగా పని చేయండి మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ? కారేపల్లి మండలంలో కోతుల బెడద.. సర్పంచ్‌లకు పట్టింపేదీ?
        ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 14 : కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతూ
బిజెపి విద్వేశ వైఖరి దేశానికి ప్రమాదకరం.
మున్సిపాలిటీలో 1వ వార్డు అభివృద్ధి పనుల్లో 1వ ర్యాంక్
ఆలయ పాలకవర్గ సభ్యులు నిజాయితీగా పని చేయాలి.
స్నేహితుల మధ్య ఘర్షణ.. యువకుడు మృతి
వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలి 
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను