- District News
- Nizamabad
- కార్మిక సంఘాల ఆధ్వర్యంలో "జైలు భరో "
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో "జైలు భరో "
Published On
By Ram Reddy
నిజామాబాదు జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ), ఆగష్టు 10:
కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోదీ పాలనలో రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిజామాబాదు జిల్లా రైతు, కార్మిక వ్యవసాయ కూలీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం "జైలు భరో " నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతు, కార్మిక, వ్యవసాయ కూలీ సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో చేపట్టినట్లు సి ఐ టి యూ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
24 Aug 2026 22:11:05
ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) :
కారేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
