అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.

Published On
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.

                        రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):                                

      శ్రావణ మాసం సందర్భంగా అంబియన్స్ పోర్ట్ కాలనీ నుంచి  గంగా జలంతో పవిత్రమైన కావడి యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో  చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ నారగూడెం మల్లారెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మ్యాడం రామేశ్వర్ రావు, జిల్లా కార్యదర్శి సాబాద విజయ్ కుమార్, ఎస్ బి హరినాథ్,  అరవింద్ అగర్వాల్ గణేష్  గుప్త,దీపక్ ధర్మేంద్ర అగర్వాల్, ఓం ప్రకాష్, పంకజ్ అగర్వాల్ అనేకమంది భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో గంగా జలాన్ని తీసుకువచ్చి శ్రీ చిన్న అనంతగిరి శివాలయం, రాంబాగ్ లో పరమశివునికి అభిషేకం చేసినట్లు మల్లారెడ్డి తెలిపారు. 
ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అభినందనలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు