రక్తదాన శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణ రావు 

Published On
రక్తదాన శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణ రావు 

 

 

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 23 (లోకల్ గైడ్)
మమ్మద్ ప్రవక్త  జన్మదిన సందర్భంగా మర్కజ్ మిలాద్ కమిటీ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో పవిత్ర మిలాద్-ఉన్-నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని ఎం.బి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముఖ్యతిధిగా పాల్గొని రక్తదానం చేసిన దాతలను అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు ఈ కార్యక్రమంలో మర్కజ్ మిలాద్ కమిటీ సభ్యులు  పట్టణ కౌన్సిలర్లు, మైనారిటీ మత పెద్దలు కాంగ్రెస్ నాయకులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News