- District News
- Warangal
- ప్రజా పాలన కాదు ప్రతికార పాలన
ప్రజా పాలన కాదు ప్రతికార పాలన
మాజీ ఎమ్మెల్యే ధ్యాసం వినయ్ భాస్కర్...వెల్లడి
Published On
By Ram Reddy
వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,ఆగస్టు18
(లోకల్ గైడ్ న్యూస్)
నిరసన తెలియజేస్తుంటే ఎక్కడికి అక్కడ నిర్బంధిస్తున్నారు.
ఒకప్పుడు నక్సలైట్లను ఇంటరాగేషన్ చేసినట్టు ఇప్పుడు బి ఆర్ ఎస్ నాయకులను చేస్తున్నారు.
ఉద్యమ నేత కేసీఆర్ పిలుపుమేరకు ఉద్యమాలు చేశాం.
ఏదేమైనా పాటికే ప్రజల సమస్యలపై ఉద్యమం చేస్తాం. పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయవచ్చు కానీ ప్రజల మనసుల నుండి ఆయనను దూరం చేయలేరు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం ... పెన్షన్ ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారు.
ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యగా అరెస్టు చేసి దూర ప్రాంతాలకు తీసుకువస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు జాగ్రత్త నిర్బంధాలతో మమ్మల్ని ఆపలేరని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే ధ్యాసం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
18 Aug 2026 15:39:14
బాల్య వివాహాల సమాచారం అందిన వెంటనే సత్వర చర్యలు. పాఠశాలల్లో బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పించాలి.
