Trending
Politics  Trending 

వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుంది - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్... 

వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్రబిందువు కాబోతుంది - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...  నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్బంగా బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఇందూర్ పసుపు రైతుల దశబ్దల చిరకాల కోరిక  పసుపుబోర్డును పట్టువదలని విక్రమార్కుడిల ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించడం...
Read More...
Trending 

ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచి పోయిన విద్యాశాఖ మంత్రి లేకపొవడం బాధాకరం...

ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచి పోయిన విద్యాశాఖ మంత్రి లేకపొవడం బాధాకరం... విద్యారంగ సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం.. AISF జిల్లా సహాయ కార్యదర్శి రఘురాం... నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని  ఆర్ అండ్ బి అతిథి గృహంలో AlSF నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని...
Read More...
AP News  Trending 

 “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే.......

 “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే....... లోక‌ల్ గైడ్,కాకినాడ:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజమైన ఉద్యమం చేయదని, జగన్‌కి ఉపయోగపడే కార్యక్రమాలే చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాకినాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. పార్టీలో సీనియర్లు నిరుత్సాహంగా లేరు, వర్గపోరు లేదు. అందరం కలిసే పనిచేస్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే...
Read More...
Telangana  Trending 

ప్రతి మండలంలో 500 ఇండ్లలో పీఎం సూర్య ఘర్ యోజన అమలు లక్ష్యం....

ప్రతి మండలంలో 500 ఇండ్లలో పీఎం సూర్య ఘర్ యోజన అమలు లక్ష్యం.... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Read More...
Mahabubnagar  Trending 

శ్రీరాంగపూర్ - అయోధ్యపూర్ తండా మధ్య రహదారి మరమ్మతులకు శ్రీకారం

శ్రీరాంగపూర్ - అయోధ్యపూర్ తండా మధ్య రహదారి మరమ్మతులకు శ్రీకారం   ఎమ్మెల్యే శంకరన్న సొంత నిధులతో మట్టి రోడ్డు పనులు
Read More...
Sports  Trending 

ఇంగ్లాండ్ పర్యటనలో పరాజయం… గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్టే!

ఇంగ్లాండ్ పర్యటనలో పరాజయం… గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్టే! లోక‌ల్ గైడ్ : ఇంగ్లాండ్ పర్యటనను టీమ్ ఇండియా ఓటమితో ప్రారంభించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో 800కు పైగా పరుగులు చేసి, ఐదు సెంచరీలు సాధించినప్పటికీ, భారత జట్టు చివరికి ఇంగ్లాండ్ చేతిలో పరాజయానికి గురైంది.ఈ ఫలితంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై (Gautam Gambhir) తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని క్రికెట్...
Read More...
Sports  Trending 

వెస్టిండీస్ పై ఆస్ట్రేలియాకు తొలి టెస్టులో ఘన విజయం

వెస్టిండీస్ పై ఆస్ట్రేలియాకు తొలి టెస్టులో ఘన విజయం లోక‌ల్ గైడ్: వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 159 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా ఆస్ట్రేలియా సిరీస్‌లో 1–0 ఆధిక్యం పొందింది. కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది.రెండో ఇన్నింగ్స్‌లో 301 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన వెస్టిండీస్,...
Read More...
Career  Trending 

బడి బయట బాల్యం..

బడి బయట బాల్యం..   కూలీలుగా చిన్నారులు చదువులకు దూరం   పట్టించుకోని విద్యా కార్మిక అధికారులు    చట్టాలు బలంగా ఉన్న.. అమలు ఎక్కడ..?   మెదక్ లోకల్ గైడ్ ప్రతినిధి బడి ఈడు పిల్లలు అంటే పాఠశాలకు వెళ్లే పిల్లలు బడిలోనే ఉండాలి. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు.. తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని, చదువుకోవాలని నిర్బంధ విద్యా...
Read More...
AP News  Trending 

పీవీ 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి

పీవీ 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి   లోక‌ల్ గైడ్,అమరావతి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. “దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ దిశను మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారు” అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ మంత్రి...
Read More...
Telangana  Trending 

జూలై 1 వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టలేము...

జూలై 1 వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టలేము... AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య....
Read More...
The World  Trending 

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం: 4,400 మందికి పైగా భారతీయులను రప్పించిన ఆపరేషన్ సింధు

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం: 4,400 మందికి పైగా భారతీయులను రప్పించిన ఆపరేషన్ సింధు లోక‌ల్ గైడ్: ఇరాన్‌–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరారు. అంతేకాకుండా, పొరుగు దేశాల పౌరులు కూడా ఈ ఆపరేషన్ ద్వారా సాయం పొందారు. కేంద్ర ప్రభుత్వం...
Read More...
National  Trending 

పూరీ రథయాత్రలో భక్తుల ఉత్సాహం… 600 మందికి పైగా అస్వస్థత

పూరీ రథయాత్రలో భక్తుల ఉత్సాహం… 600 మందికి పైగా అస్వస్థత లోక‌ల్ గైడ్ : ఒడిశా పూరీలోని జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగర వీధులు మార్మోగాయి. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, అధిక వేడి, ఉక్కపోత, రద్దీ కారణంగా అనేకమంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం...
Read More...