మౌలిక వసతుల కల్పనకు కృషి.

తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వార్డు ప్రజలు.

మౌలిక వసతుల కల్పనకు కృషి.

స్వతంత్ర అభ్యర్థి అంజాద్ అలీ పాషా.

లోకల్ గైడ్/ తాండూర్:
వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచిన వెంటనే మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి అంజాద్ అలీ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న బల్దియా ఎన్నికల్లో 31 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు దీవిస్తే తక్షణమే వార్డు సమస్యలపై పోరాడుతున్నానని అన్నారు. 31 వ వార్డులో తాగునీరు,మురుగు , రోడ్డు సమస్య అధికంగా ఉందని, తక్షణమే వాటిని పరిష్కరిస్తానని భరోసానిచ్చారు.ముఖ్యంగా మురుగు సమస్యను నివారించేందుకు అండర్ డ్రైన్ వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తానని స్పష్టికరించారు.

Tags:

About The Author

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
    ( లోకల్ గైడ్ షాద్ నగర్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా జీ లక్ష్మణ్ కుమార్ నియామకం
కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
మానవత్వం చాటుకున్న మందమర్రి పోలీసులు....
ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!
శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....
రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ