మౌలిక వసతుల కల్పనకు కృషి.

తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వార్డు ప్రజలు.

మౌలిక వసతుల కల్పనకు కృషి.

స్వతంత్ర అభ్యర్థి అంజాద్ అలీ పాషా.

లోకల్ గైడ్/ తాండూర్:
వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచిన వెంటనే మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి అంజాద్ అలీ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న బల్దియా ఎన్నికల్లో 31 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు దీవిస్తే తక్షణమే వార్డు సమస్యలపై పోరాడుతున్నానని అన్నారు. 31 వ వార్డులో తాగునీరు,మురుగు , రోడ్డు సమస్య అధికంగా ఉందని, తక్షణమే వాటిని పరిష్కరిస్తానని భరోసానిచ్చారు.ముఖ్యంగా మురుగు సమస్యను నివారించేందుకు అండర్ డ్రైన్ వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తానని స్పష్టికరించారు.

Tags:

About The Author

Latest News