మౌలిక వసతుల కల్పనకు కృషి.

తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వార్డు ప్రజలు.

స్వతంత్ర అభ్యర్థి అంజాద్ అలీ పాషా.
Published On
మౌలిక వసతుల కల్పనకు కృషి.

లోకల్ గైడ్/ తాండూర్:
వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచిన వెంటనే మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి అంజాద్ అలీ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న బల్దియా ఎన్నికల్లో 31 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు దీవిస్తే తక్షణమే వార్డు సమస్యలపై పోరాడుతున్నానని అన్నారు. 31 వ వార్డులో తాగునీరు,మురుగు , రోడ్డు సమస్య అధికంగా ఉందని, తక్షణమే వాటిని పరిష్కరిస్తానని భరోసానిచ్చారు.ముఖ్యంగా మురుగు సమస్యను నివారించేందుకు అండర్ డ్రైన్ వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేస్తానని స్పష్టికరించారు.

Tags:

About The Author

Latest News

ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
లోకల్ గైడ్ బెజ్జంకి జూన్ 22: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజా సమస్యలను పక్కనపెట్టి తన అనుచరుల పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ జిల్లా నాయకుడు...
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో
నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 
8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్