ఎన్ఎస్పీ కెనాల్ పక్కన శివాలయంలో ప్రత్యేక పూజలు

సుడా చైర్మన్ దంపతులకు ఘన సన్మానం

Published On
ఎన్ఎస్పీ కెనాల్ పక్కన శివాలయంలో ప్రత్యేక పూజలు

 
ఖమ్మం ఆగస్టు,11: లోకల్ గైడ్:
ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ కెనాల్ పక్కన ప్రసిద్ధి చెందిన శివాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ దంపతులు సుడా చైర్మన్ శ్రీ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శ్రీమతి ఇందుమతి దంపతులను ఘనంగా సన్మానించారు.

అనంతరం వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారి సతీమణి శ్రీమతి మాలోత్ లలిత గారిని కూడా ఘనంగా సన్మానించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి దొబ్బల సౌజన్య, జిల్లా మహిళా నాయకురాలు దామ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై! రాందాస్ నాయక్ అభివృద్ధి బాటకు ఆకర్షణ.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై!
ఎమ్మెల్యే నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై హస్తం గూటికి చేరిక
యునైటెడ్ దళిత క్రిస్టియన్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం.
ఎన్ఎస్పీ కెనాల్ పక్కన శివాలయంలో ప్రత్యేక పూజలు
విద్యుత్ అంతరాయాలకు చెట్ల కొమ్మలు తొలగింపు
బీఆర్ఎస్ కార్యకర్త బాల కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం...
ఘనంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దంపతుల వివాహ వేడుకలు...
సత్తుపల్లి  ఎమ్మెల్యే  డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పుట్టినరోజు సందర్బంగా , మున్సిపాలిటీలో, 3 వ వార్డ్,   వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు నివాసం లో మున్సిపల్ చైర్మన్