- District News
- Khammam
- ఎన్ఎస్పీ కెనాల్ పక్కన శివాలయంలో ప్రత్యేక పూజలు
ఎన్ఎస్పీ కెనాల్ పక్కన శివాలయంలో ప్రత్యేక పూజలు
సుడా చైర్మన్ దంపతులకు ఘన సన్మానం
Published On
By Ram Reddy
ఖమ్మం ఆగస్టు,11: లోకల్ గైడ్:
ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ కెనాల్ పక్కన ప్రసిద్ధి చెందిన శివాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ దంపతులు సుడా చైర్మన్ శ్రీ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, శ్రీమతి ఇందుమతి దంపతులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి దొబ్బల సౌజన్య, జిల్లా మహిళా నాయకురాలు దామ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
11 Aug 2026 14:24:22
ఎమ్మెల్యే నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై హస్తం గూటికి చేరిక
