- District News
- Ranga Reddy
- బీఆర్ఎస్ కార్యకర్త బాల కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం...
బీఆర్ఎస్ కార్యకర్త బాల కిష్టయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం...
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ .
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ న్యూస్ 11 కొందుర్గ్..
జిల్లేడ --చౌదరిగూడెం మండలంలోని గాలిగూడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త క్యాత్రమోని బాలకృష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తూ ఈ విషయం తెలుసుకున్న ఆయన స్థానిక నాయకుల ద్వారా మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాల కృష్ణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈ. చంద్రయ్య, కే. నర్సింలు, కే. వెంకటేష్, డి. చంద్రయ్య, కే. జంగయ్య, కే. అచ్చన్న, కే. రామచంద్రయ్య, కే. వెంకటేష్, కే. మల్లేష్, ఈసారి చిన్న కిష్టయ్య, కే. భీమయ్య తదితరులు పాల్గొని బాలకృష్ణయ్య మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
11 Aug 2026 14:24:22
ఎమ్మెల్యే నాయకత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై హస్తం గూటికి చేరిక
