ప్రతి ఇంటిపై జెండా ఎగురెద్దాం...ఐక్యత చాటుదాం

కేంద్ర ప్రభుత్వ న్యాయ వాది రఘువీర్ యాదవ్ 

Published On
ప్రతి ఇంటిపై జెండా ఎగురెద్దాం...ఐక్యత చాటుదాం

నారాయణపేట ఆగష్టు 9:

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఈ నెల 10 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఐక్యతను చాటాలని  కేంద్ర ప్రభుత్వ  న్యాయవాది రఘువీర్ యాదవ్ ఒక ప్రకటనలోకోరారు.దేశమంతటా ఒకే పండుగ ప్రతి ఇంటిపై ఎగరాలి మువ్వ న్నెల జెండా అని పిలుపు ఇచ్చారు.బంధువులు,పొరుగువారితో ఎగురవేయిం చి దేశ భక్తిని,మన ఐకమ త్యాన్ని మువ్వన్నెల జెండా సాక్షిగా చాటాలని కోరా రు.జాతీయ జెండా ఎగుర వేసి సెల్ఫీ దిగి హర్ ఘర్ తిరం గా.కామ్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు.
ఫోటో రైట్ అప్:2.కేంద్ర ప్రభుత్వ  న్యాయవాది రఘువీర్ యాదవ్ 
_____________________

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు