- District News
- సోమనాథ క్షేత్రంలో శాంతి సమత్వ దినోత్సవ వేడుకలు
సోమనాథ క్షేత్రంలో శాంతి సమత్వ దినోత్సవ వేడుకలు
Published On
By Ram Reddy
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి: చౌటుప్పల్ (లోకల్ గైడ్): సెప్టెంబర్ 11
మహర్షి చిత్రపటంతో ఆయన భక్తులు నిర్వహించిన నగర సంకీర్తనలు పురపాలక చైర్ పర్సన్ మొగుదాల పావని, రమేష్ గౌడ్లు పాల్గొన్నారు. మహర్షులవారికి అఖండ దీపారాధన చేశారు. క్షేత్ర కమిటీ అధ్యక్షుడు బడుగు నరసింహ చేతుల మీదుగా ప్రణవ, శాంతి పతాకాలను ఆవిష్కరించారు. సామూహిక ధ్యానం చేశారు. వేదమూర్తులచే మృత్యుంజయ యాగం, అక్షర లక్ష్య యాగం శాస్త్రవేత్తంగా జరిపారు. శ్రీ సోమనాథ మహర్షి భక్తులు శిష్యులు సామూహికంగా శతక పారాయణం చేశారు. ఈ ఉత్సవాల్లో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడు బడుగు జయప్రకాష్, క్షేత్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పిడి రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు మండలోజు సుభాష్ చారి, కార్యదర్శి గట్టు ప్రభాకర్, ఉప కార్యదర్శి చిరువెల్ల రవీందర్, కోశాధికారి ఊరా కృష్ణమూర్తి, మహర్షి శిష్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.Tags:
About The Author
Related Posts
Latest News
11 Sep 2026 18:18:44
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.
జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
