- District News
- కరెంటు కోతలు ఎత్తివేయాలి
కరెంటు కోతలు ఎత్తివేయాలి
రైతుల ఇబ్బందులు తీర్చాలి
కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు నామాజీ
Published On
By Ram Reddy
నారాయణపేట ఆగస్టు 23:
రైతులకు 24 గంటల ఉచి త విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమ లు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు సాగు నీరు అందించడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. అదేవిధంగా నారాయణ పేట జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతు లు తీవ్ర ఇబ్బందులు పడు తున్నందున జిల్లాను కరు వు జిల్లాగా ప్రకటించి, రైతు లకు తక్షణమే అవసరమై న సహాయాన్ని అందిం చాలని ప్రభుత్వాన్ని కోరారు.రైతుల సమస్యల ను ప్రభుత్వం వెంటనే పరిష్క రించి, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు
ఫోటో రైట్ అప్:4.నందు నామాజీ
____________________
Tags:
About The Author
Related Posts
Latest News
06 Sep 2026 12:24:35
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, సిపిఎం సీనియర్ నాయకులు బైరు మల్లయ్య గారి స్పూర్తితో
