- District News
- Ranga Reddy
- షాద్నగర్ ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై సమగ్ర సమీక్ష
షాద్నగర్ ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అంశాలపై సమగ్ర సమీక్ష
పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
Published On
By Ram Reddy
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
ఈ సందర్భంగా పెండింగ్ రెవెన్యూ అంశాలు, సర్వే సంబంధిత పనుల పురోగతి తదితర అంశాలను సమీక్షించారు. పెండింగ్ పనులను ప్రాధాన్యతతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సత్వరంగా అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో షాద్నగర్ ఆర్డీఓతో పాటు సంబంధిత డివిజనల్ తహసీల్దార్లు, ఏడిఎస్ఎల్ఆర్, డీసీఎస్ఓ , డిఎంసిఎస్ , మండల సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
14 Sep 2026 19:49:54
గణేష్ ప్రతిష్టలో ఇరువర్గాల మధ్య ఘర్షణ -పోలీసుల రంగ ప్రవేశం. సంఘటన పై భక్తుల అసంతృప్తి.
