- District News
- Ranga Reddy
- పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం...
పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం...
1,00,000/- ఎల్ ఓ సి అందచేసిన మండల కాంగ్రెస్ పార్టీ. అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్...
షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో నివసిస్తున్న పి సురేష్ కూతురు చిన్నారి నిషిక అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో గ్రామంలోని సర్పంచ్ గోపాల్ రెడ్డి మరియు భరత్ రెడ్డి గార్ల సహకారంతో గౌరవ శాద్నగర్ శాసన సభ్యులు శ్రీ వీర్లపల్లి శంకర్ అన్న గారి ఉదారగుణం చిన్నారికి 100000/- రూపాయల ఎల్ ఓ సి అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, సింగిల్విండో వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్ ముదిరాజ్, కేశంపేట అధ్యక్షులు రమేష్, మాజీ ప్రెసిడెంట్ హరినాథ్ రెడ్డి, అయ్యవారిపల్లె సర్పంచ్ గోపాల్ రెడ్డి, భరత్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, మాధవులు, ప్రసాద్, జంగయ్య, గంగారాం, జంగారి రవి మరియు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.....
