'సర్ 'కు నావంతు బాధ్యత వహించాను 

సామాజిక కార్యకర్త సయ్యద్ నదీమ్ 

Published On
'సర్ 'కు నావంతు బాధ్యత వహించాను 

గండిపేట్, ఆగస్టు 8 (లోకల్ గైడ్) :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభ దశ 150 రోజుల పాటు  రాజేంద్రనగర్ సర్కిల్ డివిజన్ 121 పిఎన్టి కాలనీ, సన్ సిటీ ప్రాంతాల ప్రజలకు నా వంతు బాధ్యతగా ఎనిమరేషన్ పత్రాలను పూర్తి చేసి బి ఎల్ ఓ అధికారులకు శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... సర్ ప్రత్యేక సమగ్ర సవరణకు సహకరించినందుకు ఆయనను ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా నదీమ్ మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ సహాయ సహకారాలతో ప్రజల సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా తన వంతు సహకారాన్ని అందించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానాల మేరకు హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేశానని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని మరిన్ని చేపడతానని ఆయన తెలిపారు.

Tags:

About The Author

Latest News

అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న డా.రసమయి బాలకిషన్‌కు ఘన స్వాగతం అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న డా.రసమయి బాలకిషన్‌కు ఘన స్వాగతం
బెజ్జంకి ఆగస్ట్ 8 (లోకల్ గైడ్): అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత డా. రసమయి బాలకిషన్‌కు...
విద్య, పరిశోధన, ఆవిష్కరణలతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం
రైతుల సాగునీటి కష్టాలకు చెక్‌.. ప్రాజెక్టులపై ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టి
పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎస్ ఐ ఆర్ ప్రధాన లక్ష్యం. 
ఉపసర్పంచ్‌పై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలి
'సర్ 'కు నావంతు బాధ్యత వహించాను 
అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన  బడే హర్షిత..