- District News
- Ranga Reddy
- తమ్ముడికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
తమ్ముడికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
Published On
By Ram Reddy
బంధన్ పండుగ మనకుటుంబ విలువలను, ప్రేమానురాగలను మరింత బలోపేతం చేస్తాయని మాజీ మాత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన తమ్ముడు నరసింహారెడ్డి నివాసంలో రాఖీ కట్టి, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను నిలిచే ఆత్మీయ పంచుకున్నారు. ఈ పవిత్రమైన రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఇంట్లో అక్కాచెల్లెళ్ల జీవితాల్లో అన్నదమ్ముల ప్రేమ, ప్రతి అన్నదమ్ముల జీవితాల్లో అక్కాచెల్లెళ్ల ఆప్యాయత ఎల్లప్పుడూ నిండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా నియోజకవర్గం ప్రజలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Sep 2026 15:55:00
లోకల్ గైడ్ సెప్టెంబర్ 10 మహబూబాబాద్
వాహనం అమ్మిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయించుకోకపోతే చట్టపరమైన ఇబ్బందులు తప్పవు
మహబూబాబాద్ జిల్లా వాహన యజమానులు తమ వాహనాలను
