- District News
- విద్యార్థులకు షీ టీమ్స్ అవగాహన
విద్యార్థులకు షీ టీమ్స్ అవగాహన
Published On
By Ram Reddy
మహిళలు, బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మల్కాజిగిరి షీ టీమ్స్ ఆధ్వర్యంలో మౌలాలి జెడ్పీహెచ్ఎస్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, లోన్ యాప్ల మోసాలు, యాంటీ ర్యాగింగ్, బాల్య వివాహాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, టి-సేఫ్ తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112, వాట్సాప్ ద్వారా 8712662111 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Latest News
26 Aug 2026 08:52:15
ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగస్టు 25 ( లోకల్ గైడ్ ) :
కారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వన మహోత్సవ
