ఇంటి తాళం పగలగొట్టి చోరీ...
By Ram Reddy
On
నగదు ఇతర వస్తువులు అపహరణ...
నిజామాబాద్: (లోకల్ గైడ్) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ జాకీర్ అనే 20 ఏళ్ళ యువకుడు కిసాన్ నగర్ లో కిరాయి తీసుకోని నివాసముంటున్నారు.. ఈ నెల 21 వ తేదీ రోజున తాళం వేసి తన సొంత ఇంటికి వెళ్ళాడు..గుర్తు తెలియని దుండగులు ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని చూసి తాళాలు పగలగొట్టి బీరువాలో గల సుమారు లక్ష రూపాయల నగదును దొంగతనం చేసి ఎత్తుకెళ్లినారని పోలీసులకు ఫిర్యాదు చేశారు...కేసు నమోదు చేసుకొని బాల్కొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు...
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...