ఇంటి తాళం పగలగొట్టి చోరీ...

ఇంటి తాళం పగలగొట్టి చోరీ...

నగదు ఇతర వస్తువులు అపహరణ...

నిజామాబాద్: (లోకల్ గైడ్) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ జాకీర్ అనే 20 ఏళ్ళ యువకుడు కిసాన్ నగర్ లో కిరాయి తీసుకోని నివాసముంటున్నారు.. ఈ నెల 21 వ తేదీ రోజున తాళం వేసి తన సొంత ఇంటికి వెళ్ళాడు..గుర్తు తెలియని దుండగులు ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని చూసి తాళాలు పగలగొట్టి  బీరువాలో గల సుమారు లక్ష రూపాయల నగదును దొంగతనం చేసి ఎత్తుకెళ్లినారని పోలీసులకు ఫిర్యాదు చేశారు...కేసు నమోదు చేసుకొని  బాల్కొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు...

Tags:

About The Author

Latest News